Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను హెచ్చరించిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:28 IST)
విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పర్యటనలో నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్‌ను హెచ్చరించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఘాటు ఇండియన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. 
 
ఇటీవల, గతంలో సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద భారత్ పలుమార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ను కలవరానికి గురిచేస్తోంది. దానివల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రభావితమవుతోంది" అని ఓ ప్రకటన వ్యాఖ్యానించారు. 
 
సరిహద్దు వద్ద రెచ్చగొట్టే క్రమంలో ఎలాంటి కాల్పులే జరిగినా ప్రతిస్పందన ఘాటుగా ఇస్తామనడంలో సందేహంలేదన్నారు. కాగా గతంలో పాకిస్థాన్ అనేక మార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments