Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంద

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (11:31 IST)
పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత యేడాదితో పోల్చితే పాక్‌లో బాల, బాలికలపై అత్యాచారాల కేసుల సంఖ్య పదిశాతం పెరినట్టు తెలుస్తోంది. 
 
2015వ సంవత్సరంలో బాలలపై అత్యాచారాల కేసులు 3,768 నమోదుకాగా, 2016లో ఈ కేసుల సంఖ్య 4,139 కి చేరుకుందని బాలలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాహిల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2,410 మంది అమ్మాయిలు, 1,729 మంది బాలురు లైంగికంగా వేధింపులకు గురయ్యారని తేలింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం