నవాజ్ షరీఫ్ శిక్ష రద్దు : పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
మంగళవారం, 3 మే 2022 (10:37 IST)
పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌పై ఉన్న పలు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో లండన్‌లో ఉంటున్నారు. దీంతో ఆయనకు కోర్టు విధించిన శిక్షలను రద్దు చేసింది.
 
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ ప్రభుత్వం స్థానంలో నవాజ్ షరీఫ్‌కు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి షరీఫ్ సోదరుడు షెబాజ్ షరీఫ్ గద్దెనెక్కారు. దీంతో లండన్‌‍లో ఉన్న షరీఫ్ తిరిగి పాకిస్థాన్‌లో కాలుమోపి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని నయా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవాజ్ షరీఫ్‌పై గత ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. లేదంటే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. శిక్షను తప్పుగా విధించడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించే అవకాశాన్ని నవాజ్ షరీఫ్‌కు కల్పించాలని యోచిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments