Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఐదుగురిపై అత్యాచారం... ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీ నగరం అత్యాచారాల కేంద్రంగా మారింది. ఈ విషయం జాతీయ నేర గణాంకాల విభాగం తేటతెల్లం చేస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (15:49 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరం అత్యాచారాల కేంద్రంగా మారింది. ఈ విషయం జాతీయ నేర గణాంకాల విభాగం తేటతెల్లం చేస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
 
రాజధాని ఢిల్లీ నగరంలో ఈ యేడాది తొలి మూడున్నర నెలల్లో ప్రతీ రోజు ఐదుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో ఈ యేడాది ఏప్రిల్ 15 నాటికి 578 రేప్ కేసులు, మహిళలపై వేధింపులకు సంబంధించి 883 కేసులు నమోదైనట్లు తెలిపారు. 
 
గతేడాది ఇదే సమయానికి 563 రేప్ కేసులు నమోదుకాగా, 944 వేధింపుల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించాయి. గతేడాది ఢిల్లీలో నమోదైన రేప్ కేసుల్లో 96 శాతం బాధితులకు నిందితులు తెలిసినవారేనని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments