Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఐదుగురిపై అత్యాచారం... ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీ నగరం అత్యాచారాల కేంద్రంగా మారింది. ఈ విషయం జాతీయ నేర గణాంకాల విభాగం తేటతెల్లం చేస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (15:49 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరం అత్యాచారాల కేంద్రంగా మారింది. ఈ విషయం జాతీయ నేర గణాంకాల విభాగం తేటతెల్లం చేస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
 
రాజధాని ఢిల్లీ నగరంలో ఈ యేడాది తొలి మూడున్నర నెలల్లో ప్రతీ రోజు ఐదుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో ఈ యేడాది ఏప్రిల్ 15 నాటికి 578 రేప్ కేసులు, మహిళలపై వేధింపులకు సంబంధించి 883 కేసులు నమోదైనట్లు తెలిపారు. 
 
గతేడాది ఇదే సమయానికి 563 రేప్ కేసులు నమోదుకాగా, 944 వేధింపుల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించాయి. గతేడాది ఢిల్లీలో నమోదైన రేప్ కేసుల్లో 96 శాతం బాధితులకు నిందితులు తెలిసినవారేనని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments