Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది భారతీయులు.. విడుదలకు మార్గమేది?

పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం స

Webdunia
సోమవారం, 30 జులై 2018 (10:59 IST)
పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది.
 
ఈ నివేదికలో భారత్‌ జైళ్లలో 357 పాకిస్థానీయులు ఉన్నారని, వారిలో 108 మంది మత్స్యకారులని పేర్కొంది. 2016లో భారత్‌ 114 మంది పాక్‌ ఖైదీలను విడుదల చేయగా, పాకిస్థాన్‌ 941 మంది ఖైదీలను విడుదల చేసింది. 
 
ఖైదీల సమస్యపై చర్చించడానికి ఇరు దేశాల ప్రతినిధులతో 2007 జనవరిలో న్యాయ కమిటీ ఏర్పాటయింది. ఇందులో ఒక్కో దేశం తరఫున నలుగురు విశ్రాంత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు దేశాల మధ్య చర్చలు రద్దవడంతో 2013 తరువాత ఈ కమిటీ సమావేశం జరగడం లేదు. ఫలితంగా పాక్ జైళ్ళలో భారతీయ జాలర్లు మగ్గుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments