Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది భారతీయులు.. విడుదలకు మార్గమేది?

పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం స

Webdunia
సోమవారం, 30 జులై 2018 (10:59 IST)
పాకిస్థాన్ జైళ్లలో 471 మంది భారతీయులు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది జాలర్లు ఉన్నారు. వీరందరి విడుదలకు మార్గం కనిపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది.
 
ఈ నివేదికలో భారత్‌ జైళ్లలో 357 పాకిస్థానీయులు ఉన్నారని, వారిలో 108 మంది మత్స్యకారులని పేర్కొంది. 2016లో భారత్‌ 114 మంది పాక్‌ ఖైదీలను విడుదల చేయగా, పాకిస్థాన్‌ 941 మంది ఖైదీలను విడుదల చేసింది. 
 
ఖైదీల సమస్యపై చర్చించడానికి ఇరు దేశాల ప్రతినిధులతో 2007 జనవరిలో న్యాయ కమిటీ ఏర్పాటయింది. ఇందులో ఒక్కో దేశం తరఫున నలుగురు విశ్రాంత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు దేశాల మధ్య చర్చలు రద్దవడంతో 2013 తరువాత ఈ కమిటీ సమావేశం జరగడం లేదు. ఫలితంగా పాక్ జైళ్ళలో భారతీయ జాలర్లు మగ్గుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments