Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో సైన్యం మారణహోమం - 30 నిరసనకారుల కాల్చివేత

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (09:41 IST)
మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టించించి. 30 మంది నిరసనకారులను కాల్చివేసింది. 11 నెలల క్రితం ప్రభుత్వాన్ని కూల్చివేసిన మయన్మార్ సైన్యం.. అప్పటి నుంచి దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంది. అయితే, సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రాలు సాగుతున్నాయి. ఈ నిరసనకారులపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. 
 
ఇందులోభాగంగా 30 మది నిరసనకారులను కాల్చివేసింది. ఆపై మృతదేహాలను ట్రక్కులో పడేసి తగలబట్టేసింది. కానీ, మయన్మార్ సైన్యం మాత్రం మరోమాలా నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది. 
 
కయా రాష్ట్రంలోని హెచ్‌ప్రుసో పట్టణం, పో సో పొరుగు గ్రామమైన కియో గాన్ గ్రామంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మారన్ సైన్యానికి మధ్య భీకర పోరుసాగింది. ఈ క్రమంలో శరణార్థి శిబిరాలకు పారిపోతున్న వారిపై సైన్య విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. 
 
ఈ కాల్పుల్లో 30 మందికిపై పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మానవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మానవ హక్కులను ఉల్లంఘించే అమానవీయ, క్రూరమైన ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments