Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:06 IST)
Nepal Floods
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 102కు చేరుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి తూర్పు, మధ్య నేపాల్‌లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
 
సాయుధ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 64 మంది గల్లంతయ్యారు. 45మంది గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో అత్యధికంగా 48 మంది మరణించారు. 
 
కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది దాదాపు 3,100 మందిని రక్షించారు. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
 మృతుల సంఖ్య 102కు చేరుకుందని సాయుధ పోలీసు దళం ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments