Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (11:06 IST)
Nepal Floods
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 102కు చేరుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి తూర్పు, మధ్య నేపాల్‌లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
 
సాయుధ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 64 మంది గల్లంతయ్యారు. 45మంది గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో అత్యధికంగా 48 మంది మరణించారు. 
 
కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది దాదాపు 3,100 మందిని రక్షించారు. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
 మృతుల సంఖ్య 102కు చేరుకుందని సాయుధ పోలీసు దళం ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments