Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెషావర్ ఘటన గుండెను పిండేసింది: అల్ ఖైదా పెషావర్ బ్రాంచ్

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:08 IST)
పెషావర్ ఘటను గుండెను పిండేసిందని పాకిస్థాన్‌లో అల్ ఖైదా పెషావర్ విభాగం వెల్లడించింది. పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఏ-
తాలిబన్ గ్రూపు పెషావర్ సైనిక పాఠశాలపై దాడిచేసి చిన్నారులను బలిదీసుకోవడాన్ని ఉగ్రవాద సంస్థలు సైతం తప్పుబడుతున్నాయి. 
 
అల్ ఖైదా దక్షిణాసియా విభాగం ప్రతినిధి ఒసామా మెహమూద్ తాలిబన్ల దుశ్చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఈ-మెయిల్ ప్రకటనను మీడియాకు పంపారు. బాధతో గుండె బద్దలైందని పేర్కొన్నారు. 
 
మిలిటెంట్లు భద్రతా బలగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సోదర తాలిబన్ల కిరాతకాన్ని ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు కూడా ఖండించారు. అమాయక బాలలను చంపడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

Show comments