Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు అభినందనలు తెలిపిన కిమ్... కూరగాయల కొరతను?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:26 IST)
అమెరికా విమర్శలు కురిపించినప్పటికీ.. వింటర్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు చైనాకు అభినందనలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తెలిపారు. 
 
అమెరికా, దాని మిత్ర దేశాల నుండి బెదిరింపులు, శత్రు విధానాలను అణచివేసేందుకు చైనాతో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి సందేశాన్ని పంపినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సాగు బాటపట్టారు. దేశ ప్రజ ఆహార ప్రమాణాలను పెంచే దిశగా కూరగాయల కొరతను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. 
 
దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments