Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు అభినందనలు తెలిపిన కిమ్... కూరగాయల కొరతను?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:26 IST)
అమెరికా విమర్శలు కురిపించినప్పటికీ.. వింటర్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు చైనాకు అభినందనలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తెలిపారు. 
 
అమెరికా, దాని మిత్ర దేశాల నుండి బెదిరింపులు, శత్రు విధానాలను అణచివేసేందుకు చైనాతో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి సందేశాన్ని పంపినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సాగు బాటపట్టారు. దేశ ప్రజ ఆహార ప్రమాణాలను పెంచే దిశగా కూరగాయల కొరతను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. 
 
దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments