Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచిన కిమ్ జాంగ్ - ఉన్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (14:08 IST)
kim
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ -ఉన్ తన స్లిమ్ ఫిగర్‌తో వార్తల్లో నిలిచాడు. గుర్తుపట్టలేని విధంగా స్లిమ్‌గా వున్నాడు. వార్షిక అధికార పార్టీ సమావేశంలో ఆయన మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు.  
 
ఈ నెల ప్రారంభంలో  కొరియా వర్కర్స్ పార్టీ 8వ కేంద్ర కమిటీ యొక్క 4వ ప్లీనరీ సమావేశంలో మొదటిసారి బహిరంగంగా కనిపించినప్పుడు, అతను చాలా సన్నగా కనిపించాడు.
 
అధికార వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశానికి కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షత వహించారు. కానీ సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు రాలేదు. ప్లీనరీ సమావేశం 2021 సంవత్సరానికి ప్రధాన పార్టీ,  విధానాల అమలుపై చర్చించినట్లు ఆ దేశ మీడియా ఊటంకించింది.
 
ఇకపోతే కిమ్, అధిక బరువును కలిగివున్నారు. ఈయనకు ధూమపానం సంవత్సరాలుగా వున్నట్లు ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా అతని కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంది. 2025లో చైనాతో తన సరిహద్దును తిరిగి తెరిచే వరకు తక్కువ ఆహారం తినాలని కిమ్ అక్టోబర్‌లో తన పౌరులకు చెప్పారు, అయితే ఈ ఏడాది మాత్రమే ఉత్తర కొరియా సుమారు 860,000 టన్నుల ఆహారం తక్కువగా ఉందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments