Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు అభినందనలు తెలిపిన కిమ్... కూరగాయల కొరతను?

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:26 IST)
అమెరికా విమర్శలు కురిపించినప్పటికీ.. వింటర్‌ ఒలింపిక్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు చైనాకు అభినందనలుఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ తెలిపారు. 
 
అమెరికా, దాని మిత్ర దేశాల నుండి బెదిరింపులు, శత్రు విధానాలను అణచివేసేందుకు చైనాతో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి సందేశాన్ని పంపినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సాగు బాటపట్టారు. దేశ ప్రజ ఆహార ప్రమాణాలను పెంచే దిశగా కూరగాయల కొరతను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. 
 
దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో అతిపెద్ద గ్రీన్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments