Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ శిబిరాలపై దాడి జరగలేదు... భారత్ అవాస్తవం చెప్తోంది... పాకిస్తాన్ జనరల్

నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యా

Webdunia
మంగళవారం, 23 మే 2017 (18:53 IST)
నియంత్రణ రేఖ వెంబడి కుక్కల్లా దొంగచాటుగా చొరబడుతున్న ఉగ్రవాదులను ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో వారి స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. రాకెట్ లాంఛర్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వంటి ఆయుధాలను ప్రయోగించి వారిని మట్టుబెట్టినట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నరులా ప్రకటించారు.
 
ఐతే ఈ ప్రకటనను తోసిపుచ్చింది పాకిస్తాన్ సైనికాధికారి. పాక్ ఎల్వోసీ వెంట ఎలాంటి దాడులు జరుగలేదని తెలిపింది. భారత్ చేసేవన్నీ అసత్య ప్రచారమంటూ చెప్పుకొచ్చింది. పాకిస్థాన్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఎల్‌వోసీ వెంట ఉన్న నౌషెరాలోని త‌మ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త్ చేస్తోన్న వ్యాఖ్య‌లు అంతా అస‌త్య‌మని కొట్టిపారేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినపుడు కూడా ఇదే వాదన చేసింది పాకిస్తాన్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments