Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో మాంసాహార విందు.. నివ్వెరపోయిన హిందువులు

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (15:48 IST)
బ్రిటన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ దేశ ప్రధాని కీవ్ స్మార్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్న హిందువులకు ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీంతో పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకలు పూర్తయి విందుకు హాజరైన తర్వాత వారంతా నివ్వెరపోయారు. విందులో మందు, మాంసం వడ్డించడమే దీనికి కారణం. 
 
పండుగ నాడు మాంసాహారం వడ్డించడంపై వారు మండిపడుతున్నారు. ప్రధాని కీవ్ స్టార్మర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది అప్పటి ప్రధాని రిషి సునాక్ ఇచ్చిన దీపావళి విందులో శాఖాహార వంటకాలే తప్ప మాంసాహారం వడ్డించలేదని గుర్తుచేశారు.
 
గతేడాది మాత్రమే కాదు.. దాదాపుగా 14 యేళ్ల నుంచి యూకే ప్రధాని పీఠంపై ఎవరున్నా సరే ఏటా దీపావళి నాడు హిందువులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని హిందూ కమ్యూనిటీకి చెందిన బ్రిటన్ పౌరుడు ఒకరు తెలిపారు. ఈ 14 సంవత్సరహాల్లో ఏనాడూ దీపావళి విందులో మాంసాహారం చేర్చలేదని వివరించారు. విందు ఏర్పాటు విషయంలో సందేహాలుంటే హిందువులను సంప్రదించాల్సిందని, ఇది ముమ్మాటికీ ప్రధాని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments