Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుడిని చూడాలంటే కైలాస దేశానికి రండి.. నిత్యానంద ఆఫర్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (19:17 IST)
పరమ శివుడుని ప్రత్యక్షంగా చూపిస్తానని వివాదాల స్వామి నిత్యానంద అంటున్నాడు. దేశం విడిచి పారిపోయిన స్వామివారు మళ్లీ కొత్త జిమ్మిక్కులు మొదలు పెట్టాడు. శివుడి దర్శనం పేరుతో కైలాస్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించాడు. ఏకంగా శివుణ్నే చూపిస్తా..రా రమ్మని పిలుస్తున్నాడు. తనకు తాను సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ హైలెట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.
 
శివుణ్ని చూడాలంటే కైలాస దేశానికి రావాలంటూ భక్తులకు ఓ ఆఫర్‌ ఇచ్చాడు.వివాదాస్పద స్వామీజీ నిత్యానంద . రెండు రాత్రులు, మూడు పగళ్లు తన దేశంలో ఉండే భాగ్యం కల్పిస్తానని… ఈ అవకాశం పొందాలంటే ముందు వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాడు. భక్తులు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాకు వస్తే… అక్కడి నుంచి కైలాస దేశానికి చార్టెడ్‌ ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయని చెప్పాడు నిత్యానంద. ఈ-మెయిల్‌ ద్వారా కైలాస దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవాలని సూచిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments