Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఆత్మాహుతి దాడి : 30 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (19:48 IST)
నైజీరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ దాడి జరగడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెల్సిందే. గతంలో ఇదే ఉగ్రవాద సంస్థ ఓ స్కూల్ నుంచి బాలికలను అపహరించిన సంగతి కూడా తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments