Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో చర్చ్ కూలిన ఘటనలో 160 మంది మృతి.. ఐరన్ రాడ్ల కింద వందలాది మంది?

నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పా

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (16:16 IST)
నైజీరియాలోని ''ది రెయినర్స్ బైబిల్ చర్చ్'' కుప్పకూలిన ఘటనలో 160మంది మృతి చెందారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
మరోవైపు కెన్యాలోని పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన నాకురు-నైరోబీ రోడ్డులో రాత్రి 9.30గంటలకు సంభవించినట్లు తెలిపారు.
 
వేగంగా వెళుతున్న ట్యాంకర్‌పై నియంత్రణ కోల్పోవడంతో కెరాయ్‌ ప్రాంతంలోని ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో పేలుడు సంభవించి అనూహ్యంగా పలువురు మృత్యువాత పడినట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments