Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఎబోలా కలకలం: మూడేళ్ల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (15:57 IST)
మళ్లీ ఎబోలా కలకలం మొదలైంది. కాంగోలో మళ్లీ ఎబోలా కేసు నిర్ధారించబడింది. 2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో తాజాగా 3 ఏళ్ల బాలుడు ఎబోలా పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. 
 
అతడు బుధవారం నాడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ బారిన పడిన దాదాపు 100 మంది వ్యక్తులు గుర్తించబడ్డారు. వారిలో ఏవైనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటూ ఉన్నామని అన్నారు.
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం.. బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లలలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలతో మరణించారని అంటున్నారు. తీవ్రమైన వాంతులు మరియు విరేచనాలు కలిగిస్తుంది. ఈ వ్యాధి 1976లో ఎబోలా నదికి సమీపంలో ఉన్న అడవిలో కనుగొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments