Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసిన భారత్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:26 IST)
భారత్‌లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను దానం చేస్తోంది. తాజాగా భారత్ నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఇండియా రాయభారి నీలాంబర్ ఆచార్య వెల్లడించారు. 
 
భారత్ తమకు ఒక మిలియన్ వ్యాక్సిన్‌లను దానం చేయగా మరో రెండు మిలియన్ల వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశామని చెప్పారు. అక్టోబర్ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని ప్రారంభింస్తామని నీలాంబర్ ఆచార్య స్పష్టం చేశారు. 
 
ఇక భారత్ మరియు నేపాల్ సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి భారత్‌తో సంబంధానికి అడ్డుకాదని అన్నారు. భారత్ నేపాల్ మధ్య మంచి బంధం ఉందని భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందని ఆచార్య అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments