Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసిన భారత్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:26 IST)
భారత్‌లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను దానం చేస్తోంది. తాజాగా భారత్ నేపాల్‌కు 2 మిలియన్ వ్యాక్సిన్ డోసులను దానం చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఇండియా రాయభారి నీలాంబర్ ఆచార్య వెల్లడించారు. 
 
భారత్ తమకు ఒక మిలియన్ వ్యాక్సిన్‌లను దానం చేయగా మరో రెండు మిలియన్ల వ్యాక్సిన్‌లను కొనుగోలు చేశామని చెప్పారు. అక్టోబర్ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని ప్రారంభింస్తామని నీలాంబర్ ఆచార్య స్పష్టం చేశారు. 
 
ఇక భారత్ మరియు నేపాల్ సరిహద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి భారత్‌తో సంబంధానికి అడ్డుకాదని అన్నారు. భారత్ నేపాల్ మధ్య మంచి బంధం ఉందని భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధం మరింత బలపడుతుందని ఆచార్య అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments