Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై విరుచుకుపడిన బంగ్లాదేశ్ ప్రధాని కేపీ శర్మ.. ఏమన్నారు?

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (09:57 IST)
భారత్‌పై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కేపీ శర్మ మండిపడ్డారు. నేపాల్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఇండియా ప్రస్తావించడాన్ని కేపీ శర్మ తప్పుబట్టారు. కొద్ది రోజుల క్రితం నేపాల్‌పై తమ శక్తిని ప్రదర్శిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడాన్ని పేరు చెప్పకుండా ప్రస్తావించిన కేపీ శర్మ.. పొరుగు దేశమైన భారత్‌ చర్యలు సరైనవి కావన్నారు. 
 
దశాబ్దపు కాలం నాటి ఓ పాత విషయాన్ని భారత్ ప్రస్తుతం తవ్వుతోందని దుయ్యబట్టారు. గతంలో తమ దేశం యుద్ధం చేసిందని, అన్ని సమయాల్లో అది పనికిరాదని, ఇప్పుడు తాము శాంతి మార్గంలో వెళుతున్నామని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments