నేపాల్‌లో వరదలు: 16 మంది మృతి, 22 మంది గల్లంతు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (19:34 IST)
హిమాలయ ప్రాంతమైన నేపాల్‌లో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. మనాంగ్, సింధుపాల్‌చోక్ జిల్లాల్లో వరదలతో 16 మంది మృతి చెందగా, మరో 22 మంది జాడ గల్లంతైనట్టు నేపాల్ ఆర్మీ తెలిపింది. 
 
వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం, జల దిగ్బంధంలో చిక్కుకున్నవారిని కాపాడటం, బాధితుల సహాయ, పునరావసంపై ప్రభుత్వం దృష్టి సారించిందని హోం వ్యవహారాల శాఖ ప్రతినిధి జనక్‌రాజ్ దహల్ తెలిపారు.  
 
లాంజుంగ్, మ్యగ్డి, ముస్తాంత్, మనాంగ్, పల్ప, బజ్‌హాంగ్‌లలో వరదలు, కొండచరియల ఘటనల ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. తమకోసి నదీతీర ప్రాంతం, నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments