Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాసేవ కోసమే దేవుడు నన్ను ప్రాణాలతో మిగిల్చాడు... బాబా రాందేవ్!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (09:36 IST)
ప్రజాసేవ చేసేందు కోసమే దేవుడు తనను ప్రాణాలతో మిగిల్చాడని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. భూకంపాలతో అతలాకుతలమైన ఖాట్మాండులో ఆయన మాట్లాడుతూ.. తాను మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి భూకంప బాధితులకు సహాయం చేస్తానన్నారు. అసలు ఈ సేవలో పాల్గొనేందుకోసమే దేవుడు తనను కాపాడినట్టు తెలిపారు. 
 
భూకంప బాధితులకు సహాయక చర్యలు చేపట్టానని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని బాబా రాందేవ్ తెలిపారు. కాగా, శనివారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆయన శిక్షణ ఇచ్చిన వేదిక కూలిపోయింది. అప్పటివరకు ఆయన వేదికపై ఉండి కిందికి దిగినట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments