Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారకుడిపై మనుషుల్ని తీసుకెళ్లేలా సరికొత్త ఇంజిన్: నాసా

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (10:42 IST)
కేవలం 39 రోజుల్లో అంగారకుడిపైకి మనుషులను అంగారకుడిపై తీసుకెళ్లేందుకు వీలుగా నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భవిష్యత్‌లో మానవ నివాసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్కడికి మానవులను, వస్తువులను తీసుకువెళ్లేలా సరికొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. 
 
కేవలం 39 రోజుల్లో ఈ ఇంజన్‌తో కూడిన అంతరిక్ష నౌకలో పంపాలన్నది నాసా అభిమతం. సెకనుకు 66.8 కి.మీల దూరం పయనించేలా వేరియబుల్ స్పెసిఫిక్ ఇంపల్స్ మేగ్నటో ప్లాస్మా రాకెట్ ఇంజన్ (వాసిమిర్ ఇంజన్) పేరిట దీన్ని తయారు చేస్తున్నారు.

ఇందుకోసం టెక్సాస్‌‌కు చెందిన ఏడ్ ఆస్ట్రా రాకెట్ సంస్థకు 10మిలియన్ అమెరికన్ డాలర్లను నాసా మంజూరు చేసింది. ఈ రాకెట్ తయారీ పూర్తయితే అంగారక యాత్ర మరింత సులభం కానుంది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments