అమెకాలో కేరళ వైద్యురాలికి అరుదైన గౌరవం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:56 IST)
కరోనా వైరస్ బాధిత దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. ఈ దేశ వాణిజ్య నగరమైన న్యూయార్క్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేసింది. ఇప్పటికి కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ కట్టడికి ఆ దేశ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ వైద్యురాలికి ఓ అరుదైన గౌరవం లభించింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసినందుకుగాను ఆమెకు ఈ గౌరవం దక్కిది. అదీ కూడా వంద కార్ల ర్యాలీతో సెల్యూట్ ప్యారెడ్ నిర్వహించారు. 
 
ఈ వైద్యురాలు అమెరికాలోని సౌత్ విండర్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మైసూర్‌కు చెందిన ఈ వైద్యురాలి పేరు డాక్టర్ ఉమా మధుసూదనన్. అమెరికాలో స్థిరపడిపోయారు. ఈమె కరోనా రోగులకు వైద్యం చేసినందుకుగాను... ఆమె ఇంటి ముందు నుంచి వందకార్లు వెళుతూ, కొన్ని నిమిషాల పాటు ఆపి సెల్యూట్ చేశారు. 
 
ఈ కార్ల ర్యాలీలో అనేక పోలీసు వాహనాలతో పాటు ఫైర్ బ్రిగేడ్ ట్రక్కులు, ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. కనీసం 100 వాహనాల కాన్వాయ్ డాక్టర్ ఉమా ఇంటిని కొన్ని సెకన్ల పాటు ఆపి, ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments