Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే శాస్త్రవేత్తలే షాకయ్యారు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:03 IST)
నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు షాకయ్యారు. ఇంతకీ బుద్ధ విగ్రహాన్ని చూసి ఎందుకు షాకయ్యారా? అని అనుకుంటున్నారు కదూ. విషయం వుంది. ఆ బుద్ధ విగ్రహంలో ఒక మనిషి అస్థి పంజరం వుంది. పురాతన బుద్ధుని విగ్రహంలో మనిషి అస్థిపంజరం అందులోకి రావడం ఏంటని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. 
 
అయితే చివరికి తేలిందేమిటంటే? ఆ విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల నాటిదని 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విగ్రహం మమ్మీ మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిదని గుర్తించారట.. ప్రస్తుతం ఆ విగ్రహంపై పలు రకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.  


 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments