Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ముష్కరుడు లఖ్వీకి పాక్ కోర్టు బెయిలిచ్చింది..!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (18:10 IST)
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ముంబై ముష్కరుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ ఇచ్చింది. ఆరేళ్ళ క్రితం ముంబైలో పేలుళ్ళు జరిపి 166 మంది మృతికి కారణమైన ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఒకపక్క పెషావర్‌లో 141 మంది స్కూలు పిల్లలను తాలిబన్ ఉగ్రవాదుల చేతిలో కోల్పోయిన పాకిస్థాన్, ఒకపక్క లబోదిబో అంటూనే మరోపక్క ఈ ఉగ్రవాదికి బెయిల్ మంజూరు చేసింది. 
 
లఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జైల్లో వున్నాడు. లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల భారతదేశం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే లఖ్వీకి బెయిల్ వచ్చిందని భారతదేశం ఆరోపిస్తోంది.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments