Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికాలోని కాంగాలో దారుణం: రాళ్లతో కొట్టి చంపి, శవాన్ని..?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:42 IST)
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. 
 
అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్‌గా అనుమానించి, రాళ్ళతో కొట్టి చంపారు. అనంతరం, అతడి శవాన్ని కాల్చి, మాంసాన్ని పీక్కుతిన్నారు. ఉగాండాకు చెందిన ఏడీఎఫ్ ఇస్లామిక్ మిలిటెంట్లకు, కాంగో పౌరులకు మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. ఇటీవల ఏడీఎఫ్ మిలిటెంట్లు కాంగో సరిహద్దు ప్రాంతాల్లో దాడిచేసి 100 మంది కాంగో పౌరులను పొట్టనబెట్టుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments