Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంహెచ్17 విమాన మృతదేహాలు తీసుకెళ్లిన ఉక్రెయిన్ రెబెల్స్!

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (16:35 IST)
మలేసియా ఎంహెచ్17 విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తీసుకెళ్లారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు ప్రమాదంలో మరణించిన 196 మంది మృతదేహాలను తిరుగుబాటు దారులు తీసుకెళ్లినట్లు ఆ దేశ అత్యవసర సేవల విభాగం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, మృతదేహాలను తిరుగుబాటుదారులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు అంతుచిక్కడం లేదని ఆ శాఖ పేర్కొంది. విమాన ప్రమాదం తర్వాత మృత దేహాలను తిరుగుబాటుదారులు ట్రక్కుల్లో ఎక్కిస్తుండటాన్ని అసోసియేటెడ్ ప్రెస్ విలేకరులు కూడా చూసినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు తీసుకెళ్లగా మిగిలిన మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం స్వాధీనం చేసుకుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments