Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో మరో బాంబు దాడి... అమెరికా పౌరులే లక్ష్యంగా...

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (19:53 IST)
తాలిబన్ తీవ్రవాదుల ఆక్రమించుకున్న ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని మరోమారు బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మూడు రోజు క్రితం కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెల్సిందే. ఈ దాడి ఘటనను ఇంకా మరిచిపోకముందే ముష్కరులు మరోమారు రెచ్చిపోయారు. మళ్లీ బాంబు దాడితో విరుచుకుపడ్డారు. 
 
ఖవాజా బఘ్రాలోని గులాయి ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ ఇద్దరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారు. 
 
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. అయితే, ఈ దాడుల వెనుక ఐఎస్ హస్తమున్నట్టు సమాచారం. కాబూల్‌లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments