Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MissWorld2017 ప్రియాంక తర్వాత 17 ఏళ్లకు మిస్ వరల్డ్‌గా భారతదేశ యువతి(వీడియో)

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్‌లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (21:20 IST)
బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని 17 ఏళ్ల తర్వాత దక్కించుకున్నది మన దేశానికి చెందిన మానుషి చిల్లర్. చైనాలో శనివారం నాడు జరిగిన ఉత్కఠభరితమైన ఫైనల్స్‌లో మన దేశంలోని హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీకి గాను మనదేశంలో ఆమె 29 మందితో పోటీపడి అగ్రస్థానాన నిలిచి మిస్ వరల్డ్ పోటీకి ఎంపికైంది. 
 
ఇకపోతే చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మానుషి 108 మందితో పోటీని ఎదుర్కొని మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని కైవసం చేసుకుంది. కాగా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రియాంకా చోప్రా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లాండ్ యువతులు నిలిచారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మానుషికి సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మానుషి ఎంపికను ఈ వీడియోలో చూడండి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments