Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఎబోలా కేసు.. లైబీరియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి...!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (11:19 IST)
భారత్‌లో ఒక ఎబోలా కేసు బయటపడింది. లైబీరియా నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణికుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎబోలా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఎబోలా సోకిన వ్యక్తిని లైబీరియా నుంచి వచ్చిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా, ఎబోలా వైరస్ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వెనునెంటనే అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో దేశంలోని మిగిలిన అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య పరీక్షలను ముమ్మరం చేశారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments