Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కనిపిస్తే కరకరమంటూ నమిలేస్తాడు... ఆ తర్వాత?

Webdunia
గురువారం, 4 జులై 2019 (14:30 IST)
సాధారణంగా తేలు కనిపిస్తే మనం దాదాపుగా పరుగుపెడతాం. మనకు అందుబాటులో ఉన్న కర్రతోనో లేదా రాయితోనో కొట్టి చంపేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా ఢిఫెరెంట్. అతను తేళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని తినేస్తాడు. ఇప్పటికే వందలాది తేళ్లను తిన్నాడు. అయితే దాని వల్ల అతడికి ఏమీ కాలేదు. 
 
ఇది తెలిసిన వారు ఆశ్యర్యపోతున్నారు. ఆయన పేరు మాకప్ప. ఆయన కనిపించిన తేళ్లను ఎందుకు తింటున్నాడో అని ఆరా తీయగా.. మాకప్ప ఇరవై సంవత్సరాల క్రితం గుడిసె కప్పుతుండగా ఆయనకు తేలు కుట్టింది. అప్పుడు వైద్యం చేయించుకున్నాడు. అయితే కొద్దిరోజుల తర్వాత మళ్లీ మరో తేలు కుట్టింది. 
 
ఈసారి మాకప్పకు కోపం వచ్చి ఆ తేలును కాస్త నోటిలో వేసుకుని కొరికి నమిలేసాడు. ఈ విధంగా ఓ వంద తేళ్ల వరకు తినేసాడు. ఆ తర్వాత తేళ్లను తినడం అలవాటు చేసుకున్నాడు. ఊళ్లో ఎక్కడ తేలు కనబడినా గ్రామస్థులు వెంటనే ఆయనకు సమాచారం ఇస్తారు. ఇప్పటివరకు ఇలా చేయడం వల్ల తనకు ఇబ్బంది కలగలేదని, అలాగే తన సోదరికి కూడా ఓ సారి రక్తం అవసరమైనప్పుడు రక్తదానం చేసానని మాకప్ప చెబుతున్నాడు. అయితే దీనిని ఎవరూ ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments