Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్టా ఎయిర్‌పోర్టులో రన్ వేపై కూలిపోయిన విమానం.. ఐదుగురు మృతి

మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమొకటి రన్‌వే పైనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఫ్రెంచ్ దేశానికి చెందిన వారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జర

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (16:44 IST)
మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానమొకటి రన్‌వే పైనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఫ్రెంచ్ దేశానికి చెందిన వారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వేను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. 
 
కాగా, ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నట్టు భావిస్తుండగా, ఆ విమానంలో తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments