Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐక్యరాజ్య సమితి చర్చలో పాల్గొన్న మల్లికా షెరావత్!

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (12:38 IST)
బాలీవుడ్ శృంగారతార మల్లికా శరావత్ ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న 65వ యూఎన్డీపీఐ/ఎన్జీవో సమావేశంలో 'భారత్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై' ఆమె ప్రసంగించారు. 
 
భారత్‌లో మహిళలపై ఇప్పటికీ కులాధిపత్యం, పురుషాధిపత్యం అధికంగా వున్నాయని మల్లిక అన్నారు. 'ఎన్ సీఆర్ బీఐ' ప్రకారం ప్రతి 20 నిమిషాలకు భారత్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురవుతోందని చెప్పారు. 
 
వీటికి తోడు, బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వీటన్నింటినీ నివారించేందుకు బలమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments