Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలాకు అరుదైన గౌరవం.. ఐరాస శాంతి దూతగా ఎంపిక..

నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస స

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (16:07 IST)
నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మలాలాను ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఎంపిక చేశారు. ఐరాసలో మలాలాకు సమున్నత గౌరవం ఇచ్చేందుకు గాను ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై మలాలా దృష్టి సారించారని.. అందుకే ప్రపంచ పౌరునికి ఐరాస సెక్రటరీ జనరల్ అందజేసే అత్యున్నత గౌరవాన్ని మలాలాకు అందజేసినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫానీ డుజరిక్ పేర్కొన్నారు. సోమవారం జరిగే కార్యక్రమంలో మలాలాకు ఈ పదవిని అధికారికంగా కట్టబెట్టనున్నారు. 
 
వాయవ్య పాకిస్థాన్‌లో బాలబాలికలందరికీ విద్యా హక్కును అమలు చేయాలంటూ పోరాడుతున్న మలాలాపై గతంలో తాలిబన్ ఉగ్రవాదులు హత్యా యత్నం చేసినా.. అలాంటి భయానక పరిస్థితిలో కూడా ఆమె మహిళలు, బాలికలు, ప్రజల హక్కుల పట్ల నిబద్ధత కనబరచడంతో ఈ అరుదైన ఉన్నత గౌరవం ఆమెకు దక్కిందని తెలిపారు. తద్వారా అతి చిన్న వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న వ్యక్తిగా మలాలా రికార్డు సాధించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments