Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు దారుణహత్య..! స్నేహితుడే గొడ్డలితో నరికి..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (12:36 IST)
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోదరుడు దారుణహత్యకు గురయ్యారు. మైత్రిపాల సోదరుడు ప్రియాంత సిరిసేన (40)పై గత రెండు రోజుల క్రితం ఆయన సొంత నగరమైన పొలొన్నారువలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ప్రియాంత స్నేహితుడే కావడం విశేషం. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. గొడ్డలితో నరికి హత్యకు పాల్పడిన ప్రియాంత సిరిసేన స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 
 
కోర్టు అతనిని ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌కు తరలించింది. కాగా, చైనా పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘటన గురించి తెలుసుకుని షాక్ కు గురయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments