Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేను కొరికి మృతి చెందిన వ్యక్తి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (19:33 IST)
louse
అమెరికాలో ఓ వ్యక్తి నిజంగా పేను కొరికి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మైనోకు చెందిన ఒక వ్యక్తికి పేను కొరికింది. కరిచిన తర్వాత అతడికి అరుదైన పొవాసాన్ వైరస్ సోకింది. అనంతరం అది పాకి బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌గా మారింది.
 
దీనికి చికిత్స చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, నివారణ పద్ధతులు గానీ ఇంతవరకూ లేదు. దీంతో చికిత్స పొందుతూ అతడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పేనులే కదా అని అజాగ్రత్త వహించవద్దని పౌరులకు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments