Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?- ఆప్ఘన్ కౌంటర్

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (18:24 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇందులో పౌరులు, సైనికులు మరణిస్తున్నారు. గత నెలలో జరిగిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అధికార తాలిబాన్ సంస్థకు చెందిన తెహ్రిక్-యే-తాలిబాన్ పాకిస్థాన్, పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పాకిస్థాన్‌పై దాడులు చేస్తోందని వార్తలు వచ్చాయి. 
 
అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ అది జరగలేదు. పాకిస్థాన్ ఇలాంటి దాడులను ఎప్పటికీ సహించదు. దానికి తగిన సమాధానం చెబుతుందని పాకిస్తాన్ హెచ్చరించింది. దీనిపై ఆఫ్ఘానిస్థాన్‌ పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది. 
 
తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ దీనిపై మాట్లాడుతూ.. "మేము ఎప్పుడూ మా మట్టిని ఉగ్రవాదానికి ఉపయోగించలేదు. పాకిస్తాన్‌లో మాత్రమే ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?  బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఖర్చు చేసినప్పటికీ ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ ఎందుకు విఫలమైంది? పాకిస్తాన్ ఆ పని చేయాలి. మమ్మల్ని నిందించకుండా దాని స్వంత దేశంలోనే అందుకు తగిన సమాధానం వెతకాలి." అని సరైన కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments