Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భారతీయ ఉపాధ్యాయులను అపహరించిన ఐఎస్ఐఎస్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (11:58 IST)
లిబియాలోని ట్రిపోలి విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న నలుగురు భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుధవారం అపహరించారు. ఈ మేరకు భారత ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. నలుగురు భారతీయులు  ట్రిపోలీ సమీపంలో అపరణకు గురయ్యారని తెలుస్తోంది. 
 
అక్కడి యూనివర్శిటీలో వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు ఇప్పటి వరకు తమ డిమాండ్ల గురించి చెప్పలేదని విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. 
 
కిడ్నాప్‌కి గురైన నలుగురిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్లు సమాచారం. మిగిలిన ముగ్గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా చెబుతున్నారు. గతంలో కూడా భారతీయులు పలువురు ఇరాక్‌లో అపహరణకు గురయ్యారని అధికారులు చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments