Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంప్రదాయానికి ముగింపు పలుకనున్న బ్రిటన్ రాజు చార్లెస్-3

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (14:23 IST)
కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలకలాని బ్రిటన్ రాజు చార్లెస్ ఓ నిర్ణయానికి వచ్చారు. పట్టాభిషేకం సమయంలో రాజు దుస్తులు ధరించాల్సివుంది. అయితే, ఈయన మాత్రం ఈ దఫా ఆర్మీ దుస్తులు ధరించాలన్న నిర్ణయం తీసుకున్నారు. పట్టుతో తయారు చేసిన రాజ వస్త్రాలకు బదులు ఆర్మీ యూనిఫాం ధరించనున్నారు. అలాగే, బ్రిటన్ రాజుగా మే నెల 6వ తేదీన చార్లెస్-3కు పట్టాభిషేకం జరుగనుంది. 
 
లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ తర్వాత రోజున విండర్స్ క్యాజిల్‌లో లోకూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆహ్వానిస్తారు. క్వీన్ ఎలిజబెత్-2 గత యేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆమె ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ రాణిగా కొనసాగారు. ఆమె మరణానంతరం చార్లెస్-3 రాజుగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments