Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చు.. కిమ్..!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (12:59 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రస్తుతం శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ దక్షిణ కొరియాతో పాటు అమెరికాపై గుర్రుగా వుండే కిమ్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.

నిత్యం అణ్వస్త్రాలు తయారు చేస్తూ, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించే కిమ్ ప్రస్తుతం అభివృద్ధిపై కన్నేశారు. ఇంకా పరిశ్రమలు నెలకొల్పడంపై దృష్టి పెట్టారు.
 
కొరియా యుధం ముగిసి 67 సంవత్సరాలైంది. సోమవారం రోజున (జూలై 27) 67వ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవంలో కిమ్, మాజీ ఆర్మ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

దేశం అణ్వస్త్రాలను కలిగి ఉందని, తమ దేశం జోలికి ఎవరు వచ్చినా ఊరుకోబోమని చెప్తూనే, అన్ని దేశాలు సరిహద్దు విషయాల్లో దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం అత్యాధునిక ఆయుధాలు, అణ్వస్త్రాలే అని చెప్పుకొచ్చారు. ఉత్తర కొరియా సైతం అణ్వస్త్రాలను కలిగి ఉన్నట్టు అయన తెలిపారు. సమీప భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం జరగకపోవచ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments