Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ అటాక్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:21 IST)
లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న ఖలీస్థానీ వేర్పాటువాదులు.. పలు దేశాల్లోని రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతూ. ఆ హైకమిషన్ కార్యాలయ భవనాలపై ఉండే జాతీయ జెండాను దించేచి తమ ఖలీస్థానీ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి వారి జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. 
 
ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. అలాగే, ఈ ఘటనను బ్రిటన్ పోలీసులు చూస్తూ ఊరుకోవడం పట్ల కూడా భారత ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఖలీస్థానీ వేర్పాటువాదులు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోనూ రాయబార కార్యాలయాలపై దాడులు దిగారు. ఆయా దేశాల ప్రభుత్వాలు వీటిని అడ్డుకోవాలంటూ ఆయా దేశాలను భారత ప్రభుత్వం కోరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments