Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో జాన్‌కెర్రి 3 రోజుల పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాల కోసం..

Webdunia
బుధవారం, 30 జులై 2014 (16:59 IST)
అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రి భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కెర్రి ప్రధాన ఉద్దేశం. భారత దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రి భారత్ వస్తున్నారు. 
 
యూపీఏ చివరి నాళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు మందగించాయి. ఇప్పుడు మళ్లీ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ రెండు దేశాల భాగస్వామ్యం 21వ శతాబ్దంలో తప్పనిసరి అవసరమని కెర్రి వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments