Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో అంతర్భాగమే కాశ్మీర్‌.. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం : షరీఫ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (07:17 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అంటే పాకిస్థాన్‌లో అంతర్భాగమేననీ, స్వీయ నిర్ణయాధికారానికి అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటం గొప్పదనీ ఆయన అన్నారు. 
 
కాశ్మీర్‌ అంశంపై ఇస్లామాబాద్‌లో రెండ్రోజులు జరిగే అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సునుద్దేశించి ఆయన గురువారం కీలక ప్రసంగం చేశారు. ఇందులోనే పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. భారత బలగాల కాల్పుల్లో హతుడైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌వానీ 'ఉత్తేజ భరితమైన, ప్రజాకర్షణ ఉన్ననేత'అని అభివర్ణించారు. 
 
బుర్హాన్ వానీ ప్రాణత్యాగంతో కాశ్మీర్‌ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందన్నారు. అందువల్ల ఖచ్చితంగా కాశ్మీర్‌ను ఎప్పటికైనా తమ భూభాగంలో కలిపేసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ప్రగల్భాలు పలకడంమాని.. ఇరు దేశాల మధ్య శాంతికోసం ప్రయత్నించాలని భారత్ నేతలు సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments