Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గోషిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ విస్కీ.. తాగేందుకా?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:44 IST)
మానవ రహిత కార్గోషిప్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి జపాన్ విస్కీ చేరుకుంది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదని.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్‌లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దీనిని పంపారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments