Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇంట్లో గాజు సీసాలు.. వాటిలో పేగు తెగని శిశువులు.. ఎక్కడ?

జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (19:01 IST)
జపాన్‌లోని ఓ గృహంలో దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ నగరంలోని ఓ గృహానికి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి నేలకు కింద పూడ్చిపెట్టబడిన గాజు సీసాల్లో శిశువుల మృతదేహాలుండటంతో అందరూ షాకయ్యారు. జపాన్, టోక్యానగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
టోక్యాలో గత మూడేళ్ల పాటు ఎవ్వరూ ఉపయోగించని ఓ డాక్టర్ గృహాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఆనందంలో ఇంటికి మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో మరమ్మత్తు పనుల్లో నిమగ్నమైన కార్మికులు నేలకు కింద పూడ్చిన గాజు సీసాలను వెలికి తీశారు.
 
ఆ గాజు సీసాల్లో పేగు కూడా తెగని శిశువుల మృతదేహాలుండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాజు సీసాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువుల మృతదేహాలను ఎవరు అలా ప్రిజర్వ్ చేశారనే దానిపై జపాన్ పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments