Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా.. రోడ్లపై డబ్బు.. నిర్లక్ష్యంతో 2,500మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:50 IST)
ఇటలీలో కరోనా వైరస్ సోకిన ప్రజలు వైరాగ్యంతో డబ్బులను రోడ్లపై పారేస్తున్నారు. కానీ ఇది చాలామంది ఇదంతా నిజమే అన్నట్లు నమ్మేస్తున్నారు. అయితే ఇటలీలో డబ్బు రోడ్లపై పారేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 
 
అవి ఇటలీలో తీసిన ఫొటోలు కాదని, వాటికి కరోనాతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది. ద్రవ్యోల్బణంతో చితికిపోతున్న వెనుజువెలాలో రద్దు చేసిన పాత నోట్లను రోడ్లపై పారేయగా తీసని ఫొటోలను ఇటలీలో తాజా ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా చైనాలో తగ్గుముఖం పడుతున్న వేళ.. ఇటలీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా కరోనా వైరస్ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments