Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్టియన్‌లపై ఐఎస్ కన్ను... పరుగులుతీస్తున్న మహిళలు..!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:53 IST)
ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం దారుణాలకు, మారణహోమాలకు నిలయంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. వారు సిరియాలో క్రిస్టియన్‌లపై కన్నేశారు. ఇటీవల 220 మంది క్రిస్టియన్లను వారు అపహరించారు. తీవ్రవాదులు క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది మహిళలు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు. 
 
తాజాగా అక్కడి గ్రామాలలోని 220 అస్సిరియన్ సిటిజన్లను ఐసీఎస్ తీవ్రవాదులు అపహరించారని సిరియా ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలిపింది. హాసాకే ప్రావిన్స్ నుండి ఎత్తుకెళ్లారు. వారిన విడుదల కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. 220 మంది క్రిస్టియన్ల అపహరణ పైన అమెరికా తీవ్రంగా స్పందించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments