Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులు నేలమట్టం!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (16:04 IST)
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులను ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పేల్చేసింది. తిక్రిత్ పట్టణంలో ఆయనకు చెందిన 9 విలాసవంతమైన భవంతులను ఐఎస్ మిలిటెంట్లు నేలమట్టం చేసినట్టు ఇరాక్ భద్రత విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. 
 
సద్దాం ప్రాభవం కొనసాగిన కాలంలో మొత్తం 76 అందమైన భవంతులు నిర్మించారు. వాటిలో కృత్రిమ సరస్సులు, పార్కులు ఏర్పాటు చేశారు. ఈ భవంతుల్లో అత్యధికం టైగ్రిస్ నదీ తీరంలో నిర్మించారు. సద్దాంను బందీగా పట్టుకున్న తర్వాత ఈ భవంతులను ఇరాకీ వర్గాలు ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలుగా వినియోగిస్తున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments