Webdunia - Bharat's app for daily news and videos

Install App

Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (07:41 IST)
టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మరణించారు. దుండగుడు కాల్పులు జరిపాడని, ప్రముఖ న్యాయమూర్తులు మొహమ్మద్ మోగిషు, హోజతోలెస్లామ్ అలీ రైజీ మరణించారని తెలుస్తోంది. మరో న్యాయమూర్తి గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి చేసిన తర్వాత, తుపాకీదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు గల కారణాలు అస్పష్టంగానే వున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. 
 
కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు 1980ల నుండి ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని టాక్. మృతులైన న్యాయమూర్తులు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో ఉన్నారు. సుప్రీంకోర్టులో, వారి బాధ్యతలలో మరణశిక్షలను నిర్ధారించడం కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments