Webdunia - Bharat's app for daily news and videos

Install App

Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (07:41 IST)
టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మరణించారు. దుండగుడు కాల్పులు జరిపాడని, ప్రముఖ న్యాయమూర్తులు మొహమ్మద్ మోగిషు, హోజతోలెస్లామ్ అలీ రైజీ మరణించారని తెలుస్తోంది. మరో న్యాయమూర్తి గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి చేసిన తర్వాత, తుపాకీదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు గల కారణాలు అస్పష్టంగానే వున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. 
 
కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు 1980ల నుండి ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని టాక్. మృతులైన న్యాయమూర్తులు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో ఉన్నారు. సుప్రీంకోర్టులో, వారి బాధ్యతలలో మరణశిక్షలను నిర్ధారించడం కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments