Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మరో విమానం అదృశ్యం

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (08:57 IST)
ఏడాది తిరగక ముందే ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. 10 మందితో వెళ్తున్న విమానం జాడ కనిపించడం లేదు. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం 10 మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బందితో కలసి దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది.ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. చాలా దూరు ప్రయాణించింది. 
 
మరో 30 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అయితే ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. అది ఎక్కడకు వెళ్లిందనే అంశం ఇంకా తెలియడం లేదు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

Show comments