Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మరో విమానం అదృశ్యం

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (08:57 IST)
ఏడాది తిరగక ముందే ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. 10 మందితో వెళ్తున్న విమానం జాడ కనిపించడం లేదు. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం 10 మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బందితో కలసి దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది.ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. చాలా దూరు ప్రయాణించింది. 
 
మరో 30 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అయితే ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. అది ఎక్కడకు వెళ్లిందనే అంశం ఇంకా తెలియడం లేదు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

Show comments