Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మరో విమానం అదృశ్యం

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (08:57 IST)
ఏడాది తిరగక ముందే ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. 10 మందితో వెళ్తున్న విమానం జాడ కనిపించడం లేదు. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం 10 మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బందితో కలసి దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది.ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. చాలా దూరు ప్రయాణించింది. 
 
మరో 30 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అయితే ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. అది ఎక్కడకు వెళ్లిందనే అంశం ఇంకా తెలియడం లేదు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments